Friday, January 23, 2009

దెవుఢు ఏమి చేసినను అది మన మేలుకొరకే

ఒక దేశమున ఒక రాజు పాలిన్చుచున్ఢెను. అతని వద్ద సుబుడ్డియను మంత్రి
గలఢు. రాజు తన నిత్యకృత్యములు చేసిన అనంతరం కత్తి సాము చేయుచుండగా
కత్తి జారి కాలి చిఠికెనవ్రేలు తెగినది .
విషయమును గమనించిన మంత్రి ఇలా చెప్పాను . " దేవుడు ఏమి చేసిననూ అది
మనమేలు కొరకే " అనెను.
రాజు అది విని బహు కోపంతో ఇలా చెప్పాను . " నిన్ను కారాగారమున వుంచుట నీకు మేలు" అని సుబుద్దిని కారాగారమున వేఇంచెను .
మంత్రి నిర్వి డారముగా కారాగారము నుండెను .
ఒకనాఢు రాజు వేటకు పోవలిసివచ్చెను. ఎండా సమయమున రాజు అలసట చెంది గుర్రమును చెట్టు నీడన కఠ్ఠి
తను కూడా చెట్టు నీడన నిద్రించెను .
దొంగలు అడవి ప్రాంతమున నిద్రించుచున రాజును కట్టి దేవి ఆలయమునకు తీసుకొనిపోయి
బలిచేయ ప్రయత్నించగా అందొక దొంగ " విడు అంగవైకల్యము గలవాడు.
దేవి బలికి పనికిరాడు " అనగా అ దొంగలు రాజును తన్ని విడిచిరి.

చుసితిర ! దేవుడు ఏమిచేసినాను మన మేలు కోఓరకే అని సుబుద్ధి అనిన మాటలు గుర్తుకు వచ్చి , చెరసాల యందుగల సుబుద్ధితో తన ప్రాణములు నిలచిన విషయమును చెప్పి క్షమాపణ వేడుకొనెను .
రాజు సుబుద్ధిని చేరసలయండు వేయకున్నచో సుబుద్ధి
రాజు వెంట వేటకు వేల్లకతప్పాడు. మంత్రి సుబుద్ధినితప్పక దొంగలు చంపుదురు . కాన రాజు మంత్రిని కపదేనని మంత్రి రాజును మేచ్చుకోనేను.

కావున దేవుడు ఏమిచేసినాను అది మన మేలుకోరకే అని గ్రహించుము ..

No comments:

Post a Comment